దంతాలకు బలాన్నిచే ఎండుద్రాక్ష తినండి.. కంటిని కాపాడుకోండి..!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (13:10 IST)
ఎండుద్రాక్ష కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 15 ఎండు ద్రాక్షలను తినాలి. చర్మం ముడతలు పడడాన్ని ఎండుద్రాక్షలు అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. 
 
అలాగే నట్స్‌లో ఒకటైన జీడిపప్పులను రోజుకు నాలుగైదు తింటే బరువు తగ్గొచ్చు. అయితే మితంగా తీసుకోకపోతే కష్టమే. ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు ఆయిల్ సరిచేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఈ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ఇక బాదం పప్పు ఫేస్ ఫ్యాక్‌కు బాగా పనికొస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. మొటిమల నివారణకు ఉపయోగకారిగా ఉంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృతకణాలు తొలగిపోవడంతో.. ముఖానికి కాంతి చేకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో వున్నా: నాటి లీడర్ ప్రమోద్ మహాజన్, వీడియో

విజయ్ సీఎం అయినా దిగిపోవాల్సిందే, త్రిష లేకుండా వుంటే విజయ్ జాతకం వేరే: వేణుస్వామి

మా పార్టీ మద్దతు టీవీకే విజయ్‌కు లేదు, ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేసారు: దినకరన్

విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న వీసీకే పార్టీ, డిప్యూటీ సీఎం పోస్ట్ డిమాండ్

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy : చీటింగ్ కేసు టైంలో నిశ్చితార్థం ఫొటోలతో ట్విస్ట్ ఇచ్చిన ఆషు రెడ్డి

Samantha Ruth Prabhu: ది నాడ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్‌లో సమంత రూత్ ప్రభు

Rowdy Janardhan: ప్రతిభగల దర్శకులందరితో వర్క్ చేయాలనుంది : విజయ్ దేవరకొండ

రాయవలస నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: కార్తీక్ జయంతి

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ నిర్మించిన రావు బహదూర్ చిత్రం డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments