Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలకు బలాన్నిచే ఎండుద్రాక్ష తినండి.. కంటిని కాపాడుకోండి..!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (13:10 IST)
ఎండుద్రాక్ష కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 15 ఎండు ద్రాక్షలను తినాలి. చర్మం ముడతలు పడడాన్ని ఎండుద్రాక్షలు అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. 
 
అలాగే నట్స్‌లో ఒకటైన జీడిపప్పులను రోజుకు నాలుగైదు తింటే బరువు తగ్గొచ్చు. అయితే మితంగా తీసుకోకపోతే కష్టమే. ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు ఆయిల్ సరిచేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఈ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ఇక బాదం పప్పు ఫేస్ ఫ్యాక్‌కు బాగా పనికొస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. మొటిమల నివారణకు ఉపయోగకారిగా ఉంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృతకణాలు తొలగిపోవడంతో.. ముఖానికి కాంతి చేకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments