Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు సరిగ్గా తాగట్లేదా.. నిమ్మరసాన్ని మరిచిపోకండి.. ప్లీజ్..

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:39 IST)
నీళ్లు సరిగ్గా తాగట్లేదా.. అయితే ఓ గ్లాసుడు నిమ్మరసాన్నైనా తాగండి.. అంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వారు సెలవిస్తున్నారు. చాలామంది పనుల్లో పడి తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. 
 
ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుంది. 
 
వేసవిలో తప్పకుండా మూడు నుంచి నాలుగు గ్లాసుల నిమ్మరసాన్ని తీసుకోవాలని.. ఇలా చేస్తే డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments