Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ వదిలినా దాని ప్రభావం మాత్రం వదలడం లేదు... ఏం జరుగుతుంది?

Webdunia
గురువారం, 16 జులై 2020 (21:18 IST)
కరోనావైరస్, ఈ వైరస్ సోకకుండా వుండాలంటే భౌతిక దూరం, మాస్కులను ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, బయటకు వెళ్లివచ్చిన వెంటనే చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తుండాలి. ఇవన్నీ చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర కాస్త ఛాన్స్ దొరికితే శరీరంలోకి ప్రవేశిస్తుంది కరోనావైరస్. ఈ మహమ్మారి పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా వుండాలి.
 
వైరస్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకుని, కొన్నాళ్లపాటు క్వారెంటైన్లో వుండి లక్షణాలు పోయాయిలే అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే ఈ వైరస్ ఒకసారి సోకిన తర్వాత అది తగ్గినా ఆ తర్వాత ఇతర రకాల దుష్పరిణామాలు చూపుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
 
అరుదుగా కొందరు రోగుల్లో వైరస్‌ మెదడుపైనా ప్రభావం చూపుతోందట. అంతేకాదు కొంతమంది రోగులు కుంగుబాటుకు గురవుతున్నారు. కరోనావైరస్ అంటే వున్న భయం కారణంగా ఉద్వేగాలకు లోనవుతున్నారు. ఇంతకుముందు ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని భావించారు. కానీ తాజాగా ఇది గుండె, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలపైనా ప్రభావం చూపుతుందని గుర్తించామని వైద్యులు చెపుతున్నారు.
 
అంతేకాదు కొంతమంది కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండెపోట్లు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగుల్లో కొంతమంది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు చెపుతున్నారు. కాబట్టి కరోనావైరస్ దరిచేరకుండా ఎంత జాగ్రత్తగా వుంటే అంత మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments