Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీ పండ్లను అధికంగా తీసుకుంటే లాభాలేంటి?

కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆర

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:31 IST)
కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. 
 
సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధకులు తెలిపారు. పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు ఎముక సాంద్రత క్షీణించకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ ఉంటాయి. బీపీ కూడా తగ్గుతుందని చెప్పారు. 
 
ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోపాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్‌, 3 గ్రా. ఎ- విటమిన్‌, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్‌, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

తర్వాతి కథనం
Show comments