Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ముందు జాబ్, ఐతే ప్రతిరోజూ 45 నిమిషాలు నడక తప్పదు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (14:38 IST)
ఈరోజుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువ. దానితో అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి. అందువల్ల రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చుకుని పనిచేసేవారు రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఇలాంటి నడక వల్ల ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తరిమికొట్టవచ్చు.
 
టైప్ 2 డయాబెటిస్‌తో సహా వివిధ అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ని మెరుగుపరిచేందుకు నడక చక్కని మార్గం. ఎముకలు, కండరాలు బలోపేతం కావాలంటే ప్రతిరోజూ నడవాల్సిందే. నడకతో శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments