Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీరు మంచిదా?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (22:57 IST)
గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల లాభాలు వున్నాయి, అలాగే కాస్తాకూస్తో ఇబ్బందులు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వున్న మలిన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఐతే గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాహం తగ్గుతుంది. మీ శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే అవకాశం ఉన్నందున ఇది వేడి ఉష్ణోగ్రతలలో సమస్య కావచ్చు.

 
సాధారణంగా, చల్లని నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయినప్పటికీ జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రికవరీని నెమ్మదిస్తుంది. చల్లటి నీరు పెద్దవారిలో జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటిని తీసుకోవచ్చు. ఐతే భారీగా భోజనం చేసినప్పుడు గోరువెచ్చని మంచినీరు తాగడం మేలు అంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments