జ్వరంతో భాదపడే వారు అన్నం తినవచ్చా..?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (17:14 IST)
సాధారణంగా సీజన్‌లు మారుతున్నప్పుడు జ్వరాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి ఏమి తిన్నా నోటికి ఏమీ రుచించదు. బాగా నీరసంగా ఉంటుంది. అన్నం తినడానికి కూడా సుముఖంగా ఉండరు. 
 
అన్నం తింటే సమస్యలు వస్తాయని కొంతమంది చెప్తుంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇదే విషయమై వైద్యులను వివరణ కోరగా వారు అందుకు సంబంధించిన ఒక కారణాన్ని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచించారు. 
 
పాలు, బ్రెడ్, కొబ్బరినీరు, ఇడ్లీ మరియు నూనె తక్కువగా వేసి చేసిన పదార్ధాలను తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, అన్నం తినకపోవడమే మంచిదని అంటున్నారు. 
 
అంతేకాకుండా జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఏ ఆహారం అయినా అరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments