రొయ్యలు తింటే చాలు.. అవన్నీ హుష్ కాకి..

Webdunia
సోమవారం, 6 మే 2019 (12:22 IST)
అవును రొయ్యల్ని తింటే చాలు అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు. అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు బాగా పనిచేస్తాయి. రొయ్యల్లోని ప్రోటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు.. రొయ్యలు తింటుంటే జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి. రక్తహీనతను రొయ్యలు దూరం చేస్తాయి. 
 
అంతేగాకుండా గుండె సంబంధిత రుగ్మతలను రొయ్యలు దూరం చేస్తాయి. వారానికి ఓసారైనా ఆహారంలో రొయ్యల్ని భాగం చేస్తే.. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. రొయ్యల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వారు చెప్తున్నారు. 
 
రొయ్యల్లోని క్యాల్షియం, విటమిన్-ఇ చర్మ ఆరోగ్యానికి, దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. పిల్లల ఆరోగ్యానికి తగిన ప్రోటీన్లను రొయ్యలు సమకూరుస్తాయి. అందుచేత వారానికి ఓసారైనా రొయ్యల్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

తర్వాతి కథనం
Show comments