Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినప వడియాలు తింటున్నారా?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (15:17 IST)
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్ గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మినప వడియాలు జీర్ణక్రియకు సహాయపడుతాయి.
 
మినప వడియాలులో ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచివి.
 
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా వుంటాయి.
 
వీటిలో ఫాస్పరస్ వుండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం నియంత్రణలో కూడా ఇవి పనిచేస్తాయి.
 
శరీరంలో నొప్పి, వాపులను ఎదుర్కోవడంలో దోహదపడుతాయి.
 
చర్మ ఆరోగ్యానికి మినప వడియాలు ఉపయోగపడతాయి.
 
గమనిక: ఐతే మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

తర్వాతి కథనం
Show comments