Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినప వడియాలు తింటున్నారా?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (15:17 IST)
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్ గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మినప వడియాలు జీర్ణక్రియకు సహాయపడుతాయి.
 
మినప వడియాలులో ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచివి.
 
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా వుంటాయి.
 
వీటిలో ఫాస్పరస్ వుండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం నియంత్రణలో కూడా ఇవి పనిచేస్తాయి.
 
శరీరంలో నొప్పి, వాపులను ఎదుర్కోవడంలో దోహదపడుతాయి.
 
చర్మ ఆరోగ్యానికి మినప వడియాలు ఉపయోగపడతాయి.
 
గమనిక: ఐతే మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

పెంపుడు కుక్క కాటుకు బలైన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే?

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

తర్వాతి కథనం
Show comments