Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినప వడియాలు తింటున్నారా?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (15:17 IST)
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్ గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మినప వడియాలు జీర్ణక్రియకు సహాయపడుతాయి.
 
మినప వడియాలులో ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచివి.
 
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా వుంటాయి.
 
వీటిలో ఫాస్పరస్ వుండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం నియంత్రణలో కూడా ఇవి పనిచేస్తాయి.
 
శరీరంలో నొప్పి, వాపులను ఎదుర్కోవడంలో దోహదపడుతాయి.
 
చర్మ ఆరోగ్యానికి మినప వడియాలు ఉపయోగపడతాయి.
 
గమనిక: ఐతే మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఠంచనుగా ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం చంద్రబాబు!!

మంగళగిరిలో నారా లోకేశ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ (Video)

2029 నాటికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా కనుమరుగవుతుంది.. వరదరాజులు జోస్యం

ఏపీలో వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కారు... స్పందన పేరు మార్పు!!

5,006 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

తర్వాతి కథనం
Show comments