మంచినీళ్లు తాగేటపుడు గుర్తుంచుకోవాల్సినవి...

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:39 IST)
నీరు త్రాగేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకూడదు. ఎప్పుడూ కొద్దికొద్దిగా నీరు త్రాగాలి. ఆహారం తినే ముందు లేదా తర్వాత ఎప్పుడూ నీరు త్రాగకూడదు. ఇది గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేస్తుంది, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

 
దాహం వేస్తే, భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఆహారం తీసుకునేటప్పుడు దాహం ఎక్కువగా అనిపిస్తే 1, 2 గుటకల నీరు మాత్రమే తాగాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే వీలైనంత వరకు వేడి నీటిని తాగాలి. చల్లటి నీటి కంటే వేడి నీరు ఎక్కువ తేమను కలిగి ఉంటుంది.
 
 
 
నిలబడి నీళ్లు తాగకూడదంటారు ఎందుకు? 
మనలో చాలామంది రన్నింగ్‌లో బిజీగా ఉంటారు. అంతే హడావిడిగా నిలబడి నీళ్లు కూడా తాగుతారు. అయితే నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు చెపుతారు. నిలబడి నీరు త్రాగేటప్పుడు, నీరు అకస్మాత్తుగా వ్యవస్థ గుండా వెళ్లి పెద్దప్రేగులోకి చేరుతుంది. నిదానంగా తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆ ద్రవం చేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments