Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగ నిరోధక శక్తిని పెంచే పాలకూర, తోటకూర.. పైనాపిల్, స్ట్రాబెర్రీల మిశ్రమాన్ని తీసుకుంటే..?

రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో యాంటీబాడీలను తయారీ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ మెమరీని నిర్వహించడంలో బి సెల్స్ కీలక పాత్ర పో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:51 IST)
రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో యాంటీబాడీలను తయారీ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ మెమరీని నిర్వహించడంలో బి సెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బి సెల్స్ లేకుంటే, శరీరానికి ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు, సోకినప్పుడు దానితో ఎలా పోరాడాలి అనే విషయాన్ని రోగనిరోధక వ్యవస్థ తిరిగి మొదటినుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. 
 
వేకెన్సీలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఇమ్యూన్ మెమరీకి అవసరమైన యాంటీబాడీలను తయారుచేసేందుకు గాను బి సెల్స్‌ని ప్రేరేపించాల్సి ఉంటుంది. అందుచేత బి సెల్స్ యాక్టివ్‌గా పనిచేయాలంటే తప్పకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాల‌కూర‌, తోటకూర వంటి ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను నిత్యం తింటుంటే లింఫ్ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది. ప్రతి రోజూ 2 నుంచి 4 లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి. దీనివ‌ల్ల లింఫ్ గ్రంథులు తమ ప‌నిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తాయి. లింఫ్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే అల‌స‌ట‌, ఒళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వీటిని రాకుండా చూడాలంటే పైనాపిల్, స్ట్రాబెర్రీల‌తో త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని నిత్యం తీసుకోవాలి. దీని వ‌ల్ల లింఫ్ గ్రంథులు త‌మ ప‌ని స‌రిగ్గా చేస్తాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు కూడా బ‌య‌ట‌కి పోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments