Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:24 IST)
పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం... 
 
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
 
పులుపు ప్రభావం ఏమిటి?
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 
* మల విసర్జన బాగా జరగుతుంది. 
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments