Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:24 IST)
పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం... 
 
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
 
పులుపు ప్రభావం ఏమిటి?
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 
* మల విసర్జన బాగా జరగుతుంది. 
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments