Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పులను తీసుకుంటే... ఇవీ లాభాలు...

ఉదయాన్నే హడావిడిగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ముందుగా సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పులు అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెర

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:31 IST)
ఉదయాన్నే హడావిడిగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ముందుగా సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పులు అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలానే లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి.
 
అంటే లంచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట లోపు తీసుకోవాలి. లంచ్‌లో కచ్చితంగా మజ్జిగ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన విటమిన్ డి, బి12, స్థాయిలు పెరుగుతాయి. ఇవి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పల్లీలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య లేద సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. 
 
పల్లీలలో అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయవలసి వస్తుంది. అలాకాకుంటే వాకింగ్ చేసినా చాలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చును.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments