నిద్రలేమి వలన ఏర్పడే సమస్యలివే..

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:29 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. కానీ ఇప్పటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో నిద్రకు కొద్ది సమయం కూడా దొరకగడం లేదు. కొందరైతే దీనికి తోడుగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా వీటి మధ్యలో చిక్కుకుపోయి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
 
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజు ఈ సమస్య వలన నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తుంది.

నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

తర్వాతి కథనం
Show comments