Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి వలన ఏర్పడే సమస్యలివే..

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:29 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. కానీ ఇప్పటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో నిద్రకు కొద్ది సమయం కూడా దొరకగడం లేదు. కొందరైతే దీనికి తోడుగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా వీటి మధ్యలో చిక్కుకుపోయి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
 
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజు ఈ సమస్య వలన నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తుంది.

నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments