Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ కంప్యూటర్ ముందు పనిచేసేవారు..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (09:59 IST)
నేటి తరుణంలో కంప్యూటర్‌ ముందు పని చేసేవారు ఎక్కువైపోతున్నారు. ఇలాంటివారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
 
మీరు కంప్యూటర్‌తో పని ప్రారంభించిన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళ క్రింద యాంటీ వ్రింకల్ క్రీమ్ రాసుకోవాలి. దీంతో కళ్ళక్రింద త్వరగా ముడతలు, నల్లటి మచ్చలు ఏర్పడవు. యాంటీ వ్రింకల్ క్రీంలో రెటీనాల్, విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాట్‌లు ఉంటాయి. ఇవి కళ్ళక్రింద మెలెనిన్ రాకుండా కాపాడుతుంది. 
 
ఆరోగ్యకరమైన చర్మం కోసం యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించబడుతాయి. కళ్ళకు పూర్తి విశ్రాంతినివ్వాలి. దీంతో దాదాపు 8 గంటల సమయం మీరు తప్పనిసరిగా నిద్రపోవాలి. అలా నిద్రపోయినప్పుడే కళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటుంది. నిత్యం అండర్ ఐ జెల్‌ను ప్రయోగించండి దీంతో మీ కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments