Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం లేచినప్పటి నుంచి చలాకీగా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (21:50 IST)
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోకుంటే రోజంతా చలాకీగా ఉంటుదట. అలాగే ప్రతిరోజూ బాగా మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మంచిదట. సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అంతేకాకుండా సండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వీటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్ చేసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుందట. పగలైనా రాత్రయినా ఎప్పుడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదట. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే హాయిగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments