Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే....

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:22 IST)
అనీమియా. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అనీమియాను అధిగమించం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్న వస్తువులతో అనీమియా నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు వున్నాయంటున్నారు. ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి.
 
అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి. అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసుకుని తాగాలి. పాలకూర, కొత్తిమీర రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి కనుక వాటిని కూడా తీసుకుంటుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments