Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరము వచ్చిన వారిలో...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:00 IST)
వాత రోగములు కలిగినపుడు రోగులకు నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్ళు కలిగి ఉంటుంది. పిత్త రోగములు కలిగినపుడు నాలుక బాగా ఎర్రగా ఉంటుంది. కఫరోగములు కలిగినపుడు నాలుక పాలిపోయినట్లు, జిగట గానూ ఉంటుంది. నాలుక మిశ్రమ రంగుల కలిగివున్నచో మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు తెసుకోవాలి. 
 
జ్వరము వచ్చిన వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోవడం జరుగుతుంది. వాత రోగాలు కలిగినప్పుడు కళ్ళు పొగరంగు కలిగి చంచలముగా, మంటగా ఉంటాయి. పిత్త వ్యాధులు కలిగినపుడు కళ్ళు దీపపు కాంతిని కూడా చూడలేక మంటగా పచ్చబడుతున్నట్లు ఉంటాయి. కఫ రోగాలు కలిగినపుడు కళ్ళు జిడ్డుగా, నీళ్ళూరూతూ కళావిహీనమై ఉంటాయి. 
 
మనిషి యొక్క దృష్టి, చెవులు, చర్మం సరిగావుంటే.. వ్యాధి నివారణకు వాడు ఔషధములు త్వరగా పనిచేసి వ్యాధి నివారణగును. పాదాలు వెచ్చగా ఉండి, నాలుక మృదువుగానున్న వ్యాధులు త్వరగా నివారణమవుతాయి. జ్వరం నందు చెమట కలుగకుండా, ఊపిరికి అంతరాయము లేకుండా.. గొంతులో కఫం లేకుండా ఉంటే.. వ్యాధులు త్వరగా నయమగును. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments