Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరము వచ్చిన వారిలో...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:00 IST)
వాత రోగములు కలిగినపుడు రోగులకు నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్ళు కలిగి ఉంటుంది. పిత్త రోగములు కలిగినపుడు నాలుక బాగా ఎర్రగా ఉంటుంది. కఫరోగములు కలిగినపుడు నాలుక పాలిపోయినట్లు, జిగట గానూ ఉంటుంది. నాలుక మిశ్రమ రంగుల కలిగివున్నచో మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు తెసుకోవాలి. 
 
జ్వరము వచ్చిన వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోవడం జరుగుతుంది. వాత రోగాలు కలిగినప్పుడు కళ్ళు పొగరంగు కలిగి చంచలముగా, మంటగా ఉంటాయి. పిత్త వ్యాధులు కలిగినపుడు కళ్ళు దీపపు కాంతిని కూడా చూడలేక మంటగా పచ్చబడుతున్నట్లు ఉంటాయి. కఫ రోగాలు కలిగినపుడు కళ్ళు జిడ్డుగా, నీళ్ళూరూతూ కళావిహీనమై ఉంటాయి. 
 
మనిషి యొక్క దృష్టి, చెవులు, చర్మం సరిగావుంటే.. వ్యాధి నివారణకు వాడు ఔషధములు త్వరగా పనిచేసి వ్యాధి నివారణగును. పాదాలు వెచ్చగా ఉండి, నాలుక మృదువుగానున్న వ్యాధులు త్వరగా నివారణమవుతాయి. జ్వరం నందు చెమట కలుగకుండా, ఊపిరికి అంతరాయము లేకుండా.. గొంతులో కఫం లేకుండా ఉంటే.. వ్యాధులు త్వరగా నయమగును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments