Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరు వెచ్చని నీటిని ఎలా తాగాలి..? ఎప్పుడు తాగాలి..?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (19:27 IST)
గోరువెచ్చని నీటిని పరగడుపున తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఐదు గంటలకు నాలుగు గ్లాసులు లేదా చెంబు గోరు వెచ్చని నీటిని సేవించాలి. తర్వాత 45 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. 4 గ్లాసులు తీసుకుంటే తొలుత ఒక గ్లాసు తర్వాత రెండు గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. 
 
గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా 30 రోజుల్లో బీపీ నియంత్రణలో వుంటుంది. ఉదర సంబంధిత రుగ్మతలు పది రోజుల్లో నయం అవుతాయి. అన్నీ రకాల క్యాన్సర్లు 9 నెలల్లో దూరమవుతాయి. నరాల్లోని బ్లాకులు శుద్ధీకరింపబడుతాయి. 
 
మూత్ర సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలకు రుతుక్రమం ఇబ్బందులుండవు. గుండె సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. తలనొప్పి/మైగ్రేమ్ తలనొప్పి తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్, ఆస్తమా, హైబీపీ వంటివి దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments