Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వేళ.. కూల్ డ్రింక్స్ వద్దు..

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:29 IST)
కరోనా వేళ కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గొంతు తట్టుకునేలా వేడి నీటిని తాగాలంటున్నారు. ఎండలకు కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగితే కరోనాను ఆహ్వానించినట్లేనని.. అందుకే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు.. వైద్యులు. 
 
కరోనా వైరస్ నోరు, ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించాక మూడు రోజుల పాటూ శ్వాస నాళంలోనే ఉంటుంది. శ్వాస మార్గాన్ని మూసేస్తుంది. ఈ మూడు రోజుల సమయంలో వేడి నీరు, టీ, కాఫీ, గ్రీన్ టీ, పసుపు వేసుకున్న వేడి పాల వంటివి తాగితే వాటి కారణంగా వైరస్ పొట్టలోకి వెళ్లిపోతుందని వైద్యులు తెలిపారు.
 
గ్రీన్ టీ తాగడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గొంతులో మంటగా ఉన్నా, గరగరగా ఉన్నా... గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే... ఉపశమనం కలుగుతుంది. అందుకని మరీ వేడిగా నీటిని సేవించకూడదని.. గోరు వెచ్చని నీటితో గొంతు తడుపుకోవాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments