Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వేళ.. కూల్ డ్రింక్స్ వద్దు..

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:29 IST)
కరోనా వేళ కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గొంతు తట్టుకునేలా వేడి నీటిని తాగాలంటున్నారు. ఎండలకు కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగితే కరోనాను ఆహ్వానించినట్లేనని.. అందుకే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు.. వైద్యులు. 
 
కరోనా వైరస్ నోరు, ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించాక మూడు రోజుల పాటూ శ్వాస నాళంలోనే ఉంటుంది. శ్వాస మార్గాన్ని మూసేస్తుంది. ఈ మూడు రోజుల సమయంలో వేడి నీరు, టీ, కాఫీ, గ్రీన్ టీ, పసుపు వేసుకున్న వేడి పాల వంటివి తాగితే వాటి కారణంగా వైరస్ పొట్టలోకి వెళ్లిపోతుందని వైద్యులు తెలిపారు.
 
గ్రీన్ టీ తాగడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గొంతులో మంటగా ఉన్నా, గరగరగా ఉన్నా... గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే... ఉపశమనం కలుగుతుంది. అందుకని మరీ వేడిగా నీటిని సేవించకూడదని.. గోరు వెచ్చని నీటితో గొంతు తడుపుకోవాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments