వృద్ధులకు పోషకాహారం అవసరం.. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించాల్సిందే..

వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:37 IST)
వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంతో పాటు ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. 
 
వృద్ధులకు విటమిన్-డి, కాల్షియం, విటమిన్-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. అందుకే చేపలు, ఆకుకూరలు వంటివి వారానికి రెండు సార్లు తీసుకోవాలి. ఎముకల బలానికి పాలు రెండు పూటలా తీసుకోవాలి.  చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్-బి12 పొందవచ్చు. అయితే నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. నెయ్యి, డాల్డాలు వాడకపోవడం శ్రేయస్కరం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments