Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులకు పోషకాహారం అవసరం.. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించాల్సిందే..

వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:37 IST)
వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంతో పాటు ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. 
 
వృద్ధులకు విటమిన్-డి, కాల్షియం, విటమిన్-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. అందుకే చేపలు, ఆకుకూరలు వంటివి వారానికి రెండు సార్లు తీసుకోవాలి. ఎముకల బలానికి పాలు రెండు పూటలా తీసుకోవాలి.  చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్-బి12 పొందవచ్చు. అయితే నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. నెయ్యి, డాల్డాలు వాడకపోవడం శ్రేయస్కరం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments