ప్రతిరోజూ జున్ను తింటే ఏమవుతుంది..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (10:14 IST)
పాలాధారిత ఉత్పత్తులు తీసుకుంటే బరువు పెరుగుతామన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, ఈ అభిప్రాయం తప్పు అంటున్నారు పరిశోధకులు. పాలాధారిత ఉత్పత్తులు తీసుకున్నంత మాత్రాన బరువు పెరగరన్న విషయం పరిశోధనలో వెల్లడైంది. 18 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు గల సుమారు 1500 మంది ఆహారపు అలవాట్ల మీద సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. 
 
వీరందరు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. వీరిలో సగంమందికి ప్రతిరోజూ పాలాధారిత ఉత్పత్తులతో పాటు జున్ను కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు. మిగిలిన సగం మందికి వారు రోజూ తీసుకునే ఆహారాన్నే అందించారు. కొన్ని రోజుల తరువాత పాలాధారిత ఉత్పత్తులు, జున్ను తీసుకునేవారి బరువును, ఆరోగ్యాన్ని పరిశీలించారు. 
 
వీరిలో 75 శాతం మంది బరువు పెరగకపోగా కొద్దిగా బరువు తగ్గిన విషయాన్ని గుర్తించారు. అయితే జున్ను తీసుకోవడం వలనే బరువు తగ్గుతారా.. లేదా అని భయపడుతున్నారా.. వద్దూ వద్దూ.. బరువు తగ్గాలనుకుంటే మాత్రం జున్ను తీసుకోండి.. ఫలితం ఉంటుంది. లేదంటే మీ ఇష్టం. 
 
ప్రతిరోజూ జున్నుతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు తప్పక తగ్గుతారని పరిశోధనలో తేలింది. కనుక మీరు రోజూ తినే ఆహారంలో కొద్దిగా జున్ను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జున్నులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. అంతేకాదు.. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడలో రూ. 142 కోట్లు విలువ చేసే హారంతో మెరిసిన మేఘా సుధారెడ్డి, వీడియో

టీవీకే చీఫ్ విజయ్ బాటలో రాజకీయాల్లోకి సినీ తారలు.. బరిలోకి జూనియర్ ఎన్టీఆర్?

Bus Conductor: 6.5 అడుగుల ఎత్తు.. కండక్టర్‌గా బస్సులో తిరగలేకపోయాడు.. చివరికి?

డిప్యూటీ సీఎం పవన్ సాయంతో టెన్త్ క్లాసులో 555 మార్కులు సాధించిన పవన్ కుమార్

Pawan Kalyan : విజయ్‌పై ప్రశంసలు కురిపించిన పవన్ కల్యాణ్.. మార్పు కోసం ఓటేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nithin: నితిన్, రితికా నాయక్ జోడీగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం పూజతో ప్రారంభం

MAA: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ను దుర్వినియోగం చేసేవారికి హెచ్చరిక

శ్రీదేవితో పెళ్లి చేయాలనుకున్నారు.. జీవిత మాట విని షాక్ అయ్యాను.. రాజశేఖర్

Susmita: పెద్ది కార్ ని పరిశీలించి ప్రమోషన్ టీమ్ ను అభినందించిన సుస్మిత కొణిదెల

Rashmika: కెచ మాస్టర్ ఆధ్వర్యంలో కేరళలో మైసా యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసిన రష్మిక మందన్న

తర్వాతి కథనం
Show comments