Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదిగే పిల్లలకి చేపలు ఎందుకు పెట్టాలో తెలుసా?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:40 IST)
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇవి తింటే ఏమేమి అందుతాయో తెలుసుకుందాము.

 
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి.
 
చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.
 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు.
 
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి చేపలు తింటుంటే మేలు జరుగుతుంది.
 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా వుంటుంది.
 
ఎండుచేపలు తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తాయి కనుక బరువు పెరగరు.
 
ఎండు చేపల్లో అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి.
 
కనుక పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments