Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదిగే పిల్లలకి చేపలు ఎందుకు పెట్టాలో తెలుసా?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:40 IST)
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇవి తింటే ఏమేమి అందుతాయో తెలుసుకుందాము.

 
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి.
 
చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.
 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు.
 
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి చేపలు తింటుంటే మేలు జరుగుతుంది.
 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా వుంటుంది.
 
ఎండుచేపలు తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తాయి కనుక బరువు పెరగరు.
 
ఎండు చేపల్లో అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి.
 
కనుక పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments