Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (16:02 IST)
తిన్న ఆహారం జీర్ణం కాలేదనగానే భయంతో.. మందులు తెచ్చుకోవడానికి వెళ్తుంటారు. కానీ, ఈ చిన్న విషయానికే మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం ద్వారానే ఆ జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు.
 
వేడినీళ్లు తీసుకోవడం వలన ఆకలి వేస్తుంది.. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరం, ఎక్కిళ్లు, జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయాలి. దాంతో తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. రాత్రి నిద్రకు ముందుగా వేడినీళ్లు సేవిస్తే వాతం, కఫం, ఆమదోషం హరిస్తాయి. తద్వారా తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
 
కాచిన నీరు వేడిగా ఉన్నాయని వాటిలో చల్లని నీరు పోస్తే.. శ్లేష్మ వాతాలు పెరిగిపోయి శరీరానికి హాని జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడేవారు వేడినీళ్లు సేవించడం వలవ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దాంతో క్లోమగ్రంధి పనితీరు కూడా మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు చక్కగా ఉంటుంది. రోజూ వేడినీళ్లు తాగడం వలన అధిక బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments