Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పిండితో చేసే వంటకాలను రుచి చూస్తున్నారా?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (19:55 IST)
రాగి పిండితో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో పీచు, కొలెస్ట్రాల్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, థయామిన్, కార్బొహైడ్రేడ్ వంటి ధాతువులు పుష్కలంగా వున్నాయి. ఇందులో పీచు అధికంగా వుండటం ద్వారా డైట్‌లో రాగులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ దరిచేరదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
బరువును తగ్గించుకోవాలంటే.. రాగి వంటలను వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవాలి. ఇందులోని ధాతువులు ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. క్యాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. 
 
రాగిలోని అమినో యాసిడ్లు కాలేయానికి మేలు చేస్తుంది. రక్తపోటు, హృద్రోగ వ్యాధులు, అధిక రక్తపోటును ఇవి దూరం చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లైనా రాగి దోసెలు, రాగి రొట్టెలు తీసుకోవాలి. తద్వారా బలంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments