Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల పొడి తింటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (10:17 IST)
మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. పోషకాహారాలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియలను వేగవంతం చేస్తుంది.
 
శరీర ఉష్ణోగ్రతను అనుగుణంగా మార్చుతుంది. టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుండి తప్పుకోవచ్చును. అలానే అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
నువ్వుల పొడి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఇనుము అందుతుంది. పసుపు కూడా వ్యాధులతో పోరాడుతుంది. గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతునొప్పి, జలుబు నయం అంవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా డైట్‌లో చేర్చుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

తర్వాతి కథనం
Show comments