Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల పొడి తింటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (10:17 IST)
మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. పోషకాహారాలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియలను వేగవంతం చేస్తుంది.
 
శరీర ఉష్ణోగ్రతను అనుగుణంగా మార్చుతుంది. టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుండి తప్పుకోవచ్చును. అలానే అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
నువ్వుల పొడి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఇనుము అందుతుంది. పసుపు కూడా వ్యాధులతో పోరాడుతుంది. గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతునొప్పి, జలుబు నయం అంవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా డైట్‌లో చేర్చుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments