Webdunia - Bharat's app for daily news and videos

Install App

సపోటాతో ఆరోగ్యం.. 48 రోజులపాటు తింటే..?

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:47 IST)
Sapota
సపోటాలో విటమిన్ సి, ఎ, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు వున్నాయి. సపోటా పండును మెత్తగా నూరి దాని రసాన్ని తేనెలో కలిపి తాగితే కడుపు సంబంధిత రుగ్మతలు, కడుపునొప్పి నయమవుతాయి. 
 
సపోటా పండును 48 రోజులపాటు తింటే అల్సర్, పేగుల్లో మంట, కడుపునొప్పి, గుండెల్లో మంటలు నయమవుతాయి. సపోటా పండును తొక్క తీసి పాలలో కలిపి గ్రైండ్ చేసి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
 
సపోటా పండులోని కొన్ని పోషకాలు, విటమిన్లు రక్తనాళాలను సక్రమంగా ఉంచే గుణం కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తాయి. సపోటా పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు మంచిది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
 
సపోటా పండు తిన్న తర్వాత ఒక టీస్పూన్ జీలకర్రను బాగా నమిలి మింగడం వల్ల పిత్తం తొలగిపోతుంది. పిత్తాశయ రాళ్లకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments