Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని రోజూ ఒకటిన్నర టీ స్పూన్ వాడితే ఏమౌతుందంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:10 IST)
నెయ్యిని వాడటం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజుకు ఓ స్పూన్ మోతాదులో నెయ్యిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ,డీ, ఈ, కేలను కలిగివున్న నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ వుంటుంది. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి ఇవి జుట్టు. చర్మాన్ని మృదువుగా వుంచుతాయి. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.  
 
రోజూకు మూడు స్పూన్లు లేకపోతే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, హైబీపీ వుండదు.

ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నెయ్యి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలని.. తెలుపు రంగులో వుండే నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నెయ్యిని ఎక్కువగా వేడి చేయకుండా వాడటం మంచిది. చర్మానికి, జుట్టుకు కూడా నెయ్యిని పట్టించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments