Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని రోజూ ఒకటిన్నర టీ స్పూన్ వాడితే ఏమౌతుందంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:10 IST)
నెయ్యిని వాడటం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజుకు ఓ స్పూన్ మోతాదులో నెయ్యిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ,డీ, ఈ, కేలను కలిగివున్న నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ వుంటుంది. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి ఇవి జుట్టు. చర్మాన్ని మృదువుగా వుంచుతాయి. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.  
 
రోజూకు మూడు స్పూన్లు లేకపోతే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, హైబీపీ వుండదు.

ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నెయ్యి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలని.. తెలుపు రంగులో వుండే నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నెయ్యిని ఎక్కువగా వేడి చేయకుండా వాడటం మంచిది. చర్మానికి, జుట్టుకు కూడా నెయ్యిని పట్టించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments