Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ, టీలొద్దు.. పరగడుపున రెండు స్పూన్ల నెయ్యిని?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (15:53 IST)
ఉదయం నిద్ర లేవగానే టీ కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు కాఫీ చుక్క గొంతులో పడందే బెడ్ మీద నుండి దిగడానికి ఇష్టపడరు. కానీ ప్రొద్దున్నే టీ కాఫీలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని పరగడుపున త్రాగడం అలవాటు చేసుకుంటే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు. 
 
నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. పైగా నెయ్యిలో ఉన్న క్రొవ్వు పదార్థాలు బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత నెయ్యి త్రాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, కేశాల సంరక్షణకు నెయ్యి త్రాగితే మంచిది. ఆకలి మందగించిన వారు లేదా అజీర్తితో బాధపడేవారు ఉదయాన్నే నెయ్యి త్రాగితే ఆకలి పెరుగుతుంది. ఆల్సర్స్, కడుపులో మంటతో బాధపడేవారు కూడా నెయ్యి త్రాగితే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments