Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
నేరేడు పండు. నేరేడు పండు అనేక ఔషధ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి సరైన మార్గాలున్నాయి. ఎలాబడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదు. నేరేడు పళ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.
 
 
నేరేడు తిన్న తర్వాత పాలు తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న తర్వాత పచ్చళ్లు ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం వుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments