Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున ఈ ఆహారాలు తీసుకుంటే శరీరానికి ముప్పే...

సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. అంతేకాదు... ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కాని కాఫీ, టీలతో మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి త

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:18 IST)
సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. అంతేకాదు... ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కానీ కాఫీ, టీలతో మైండ్‌ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి తెలియని నిజం ఏంటంటే…పరగడపున తాగే ఈ టీ, కాఫీల వల్ల వారి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీలే కాదు పరగడుపున కొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
పరగడుపున స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అల్సర్ రావడానికి ప్రమాదముందట.
 
ఉదయం లేవగానే... సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల పేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.
 
పరగడుపున టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా పేగుల్లో మంట పుట్టిస్తుంది.
 
పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయిని అమాంతం పెరగుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments