Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలతో అవిసె గింజలను కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 18 మే 2019 (19:10 IST)
అవిసె గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది. రోజూ గుప్పెడు అవిసె గింజలు నమిలితే బరువు అదుపులో ఉంటుంది. పైగా ఊబకాయం సమస్యతో బాధపడేవారు అధిక బరువు తగ్గుతారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అవిసె గింజలు తింటే పేగుల్లోని సూక్ష్మజీవులను మార్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని, జీర్ణ సమస్యలు పోతాయని తాజా అధ్యయనాలు తేల్చాయి. అవిసె గింజలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. 
 
హైబీపిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి, ముఖ్యంగా క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మీ శరీరానికి రక్షణ కవచంలాగా అవిసె గింజలు సహాయపడతాయి. అక్రోట్లతో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాన్నిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments