Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షపండ్ల సమ్మేళనాలతో ఆ వ్యాధులు దూరం..

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. రాత

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:15 IST)
ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే ద్రాక్ష పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
తాజా అధ్యయనంలో ద్రాక్ష పండ్ల నుంచి తయారుచేసిన కొన్ని సహజ సమ్మేళనాలు కుంగుబాటు చికిత్సలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్షల్లో వుండే డైహైడ్రోఫియాక్ యాసిడ్, మాల్విడిన్-3-ఓ గ్లూకోసైడ్ అనే సమ్మేళనాలు కుంగుబాటు.. ఒత్తిడి ద్వారా ఏర్పడే వ్యాధులను కూడా దరిచేరనివ్వవని తేలింది.
 
ప్రస్తుతం వైద్యులు సూచించే మందుల్లో 50శాతం కంటే తక్కువ మందికి తాత్కాలిక ఉపశమనం లభిస్తోందని.. అదే ద్రాక్ష సమ్మేళనాలతో మంచి ఫలితాలున్నాయని అమెరికాలోని ఇచన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని దూరం చేసి మెదడు పనితీరును ద్రాక్షలు మెరుగుపరుస్తాయని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments