Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (16:54 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఈ రెండింటి కోసం గంటలు గంటలు వృధా చేస్తున్నారు జనం. ఇంకా ఇయర్ ఫోన్స్‌ను చెవుల్లో పెట్టుకుని గంటల సేపు స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు చాలామంది. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే. 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడకూడదని.. అలా వాడాల్సి వస్తే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే, వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు. 
 
ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం ద్వారా వినికిడి శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు వ‌స్తుంద‌ట‌. అలాగే మెద‌డు పనితీరు మంద‌గిస్తుంద‌ట‌. యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ట‌. ఇక చాలామంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని, అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments