Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 5 పనులు చేసే ముందు మంచినీళ్లు తాగండి

సిహెచ్
మంగళవారం, 12 మార్చి 2024 (23:41 IST)
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం.
భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి.
పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి.
స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి.
వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి.
తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి.
మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
తగినన్ని మంచినీరు త్రాగడానికి మీ సమీపంలో మంచినీళ్ల బాటిల్ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments