Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం భోజనం మానివేస్తే ఏమవుతుందో తెలుసా?

సిహెచ్
శనివారం, 13 జనవరి 2024 (17:49 IST)
చాలామంది బరువు తగ్గటానికి మధ్యాహ్నం భోజనం తినడాన్ని మానివేస్తుంటారు. ఐతే ఆహారంలో మధ్యాహ్న భోజనం అత్యంత ముఖ్యమైన భాగం. ఏ కారణం చేతనూ మధ్యాహ్న భోజనం మానేయకూడదు. మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
బరువు తగ్గాలనే సాకుతో మధ్యాహ్న భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం.
రెగ్యులర్‌గా మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల తలనొప్పి, శరీరం అలసటకు దారితీస్తుంది.
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల బరువు పెరుగుతారు తప్ప కొవ్వు తగ్గదు.
మధ్యాహ్న భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
మధ్యాహ్న భోజనం మానేసిన వారు అలసిపోతారు, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
మధ్యాహ్న భోజనం మానేస్తే సాయంత్రానికి విపరీతంగా ఆకలి వేస్తుంది, ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాటవుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

తర్వాతి కథనం
Show comments