Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా చలాకీగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:57 IST)
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకుని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే రోజంతా చలాకీగా ఉంటుంది. ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తినాలి. పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువ తినకూడదు.
 
బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వంటి వాటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్‌గా తీసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుంది. పగలైనా రాత్రయినా ఎప్పడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే మాయిగా నిద్రపడుతుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

తర్వాతి కథనం
Show comments