Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు.. లైఫ్ స్టైల్ మారకపోతే కష్టమే...

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (12:48 IST)
దేశంలో మధుమేహం పెరిగిపోతోంది. ఈ మధుమేహం వ్యాధి నుంచి బయటపడాలంటే.. లైఫ్ స్టైల్ తప్పక మారాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఫైబర్‌తో కూడిన ఆహారం చాలా అవసరం. 
 
కానీ మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస  వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి. 
 
ఇంకా రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అన్నానికి బదులుగా రాగి పిండితో చేసిన దోసలను ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. ఇంకా పలు రకాల అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి. 
 
అలాగే, తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులుకు మేలు చేస్తాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.
 
అలాగే, బ్లాక్ గ్రామ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. దీనితోపాటు అలోవెరాను క్రమం తప్పకుండా జ్యూస్‌‌లా తీసుకుంటే..  రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments