Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళ్ల రసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్ల పదార్థాలు తీసుకున్నాక బ్రష్ చేయొచ్చా?

ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ తిన్న తరువాత కూడా పళ్లు తోమడం మంచిది కాదు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్థాలు తీసుకున్నాక ఎనామిల్‌ మెత్త బడుతుంది. అప్ప

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:00 IST)
ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ తిన్న తరువాత కూడా పళ్లు తోమడం మంచిది కాదు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్థాలు తీసుకున్నాక ఎనామిల్‌ మెత్త బడుతుంది. అప్పుడు బ్రష్ చేస్తే ఎనామిల్‌ పోతుంది. అందుకే అల్పాహారం తర్వాత దంతధావనం చేయకపోవడం ఉత్తమమని డెంటిస్టులు అంటున్నారు. 
 
అలాగే ఉదయం నిద్రలేవగానే కళ్లలో తేమ అంతగా ఉండదు. దానివల్ల నిద్రలేచీ లేవగానే ఫోన్‌ స్ర్కీన్‌ చూస్తే కళ్లకు హాని కలుగుతుంది. ఉదయం పిండిపదార్ధాలతో ఉన్న అల్పాహారం తింటేనే పొట్ట నిండుగా ఉంటుందనుకుంటే పొరపాటు. చక్కెర కలిగిన తృణధాన్యాలు, బ్రెడ్‌ వంటివి తింటే సరళ పిండిపదార్థాలు శరీరానికి చేరతాయి. దాంతో త్వరగా ఆకలవుతుంది. అందుకని ప్రొటీన్లు లేదా నట్స్‌‌తో తయారుచేసిన స్మూతీలు తినాలి. ఇవేవీ కుదరలేదంటే ఓట్స్ తీసుకుంటే బెస్ట్. 
 
శరీరానికి శక్తి కావాలంటే.. కంటినిండా నిద్ర ఉండాలి. గోరువెచ్చటి నీళ్లతో ఉదయంపూట స్నానం చేస్తే అలసట, బద్ధకం వదిలిపోతుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి. తద్వారా అలసట, నీరసం దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

తర్వాతి కథనం
Show comments