Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ మూడు ఖర్జూరాలు తింటే..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:14 IST)
రోజూ మూడు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే శరీర అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం పనితీరు మెరుగవుతుంది. పక్షవాతం, కొవ్వు వంటి వాటిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అది కండ్లకలక రాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అలాగే ఖర్జూరాల్లో వుండే లూటిన్, జియాసాంటైన్ వంటివి కూడా దృష్టి శక్తిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరాలను మధ్యాహ్న ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని నట్స్‌తో చేర్చి తీసుకోవచ్చు. అది శరీర శక్తిని పెంచుతుంది. స్నాక్స్‌గా ఖర్జూరాలను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments