Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ మూడు ఖర్జూరాలు తింటే..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:14 IST)
రోజూ మూడు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే శరీర అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం పనితీరు మెరుగవుతుంది. పక్షవాతం, కొవ్వు వంటి వాటిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అది కండ్లకలక రాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అలాగే ఖర్జూరాల్లో వుండే లూటిన్, జియాసాంటైన్ వంటివి కూడా దృష్టి శక్తిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరాలను మధ్యాహ్న ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని నట్స్‌తో చేర్చి తీసుకోవచ్చు. అది శరీర శక్తిని పెంచుతుంది. స్నాక్స్‌గా ఖర్జూరాలను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments