Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు ఎముకలకు బలం.. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో కలిపి తింటే..?

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (10:21 IST)
పాలతో చేసిన పెరుగు ఎముకలను దృఢపరుస్తుందని, శరీర బరువును కాపాడుతుందని వైద్యులు చెప్తున్నారు. పాలతో తయారు చేసే పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకల సాంద్రతను సమతుల్యం చేసి బలపరుస్తుంది.
 
పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. చలికాలంలో పెరుగు జలుబు, దగ్గును నయం చేస్తుంది. పెరుగును అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలు వచ్చినప్పుడు పెరుగు తింటే అందులో ఉండే సహజసిద్ధమైన తేమ చర్మం పొడిబారకుండా చేస్తుంది 
 
మొటిమలతో బాధపడేవారికి పెరుగు గ్రేట్ రెమెడీ. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో పెరుగు కలిపి తింటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. పిల్లల ఆహారంలో పెరుగును ఉపయోగించాలి. కూరగాయలు, పెరుగుతో సలాడ్‌ను తయారు చేయడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments