Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, రోగనిరోధకత పెంచుకునే ఆహారం ఏంటి?

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (17:12 IST)
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు 3 లక్షలకి అటుఇటుగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి.

 
రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. ధ్యానం, యోగాసనం, ప్రాణాయామం సాధన చేయాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి తీసుకోవాలి. హెర్బల్ టీ లేదా పవిత్ర తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఎండు అల్లం, ఎండుద్రాక్ష  కషాయాలను త్రాగాలి. చక్కెరను తీసుకోవడం తగ్గించాలి, అవసరమైతే బెల్లంతో భర్తీ చేయండి. పుదీనా ఆకుల ఆవిరిని పీల్చవచ్చు.

 
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు పోరాడుతున్నప్పటికీ, ఇంట్లోనే ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యంగా తినడం, హైడ్రేట్ చేయడం, ప్రాథమిక పరిశుభ్రత అనుసరించడం ద్వారా వైరస్‌కు గురికాకుండా మన వంతు కృషి చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

తర్వాతి కథనం
Show comments