Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో దగ్గు తగ్గటానికి ధనియాలు ఉపయోగపడతాయా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (22:21 IST)
పిల్లలలో దగ్గుతో పోరాడటానికి ధనియా (కొత్తిమీర) విత్తనాలు ఉపయోగపడతాయా? అంటే అవును అంటారు నిపుణులు. సాంప్రదాయకంగా ధనియాలు లేదా కొత్తిమీర విత్తనాలు పిల్లలలో దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. దాని యొక్క ఖచ్చితమైన చర్య విధానం తెలియదు
.
ఇక ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం... ధనియాలు దగ్గుతో పోరాడటానికి సహాయపడతాయి. ఎందుకంటే దగ్గు కఫ దోష యొక్క అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది. దీని ఫలితంగా, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల శ్వాస మార్గం అడ్డుకుంటుంది. ధనియాలలో ఉష్ణ తత్వం, కఫాన్ని తొలగించే లక్షణాలు ఉన్నాయి. పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించడానికి సహాయపడతాయి. ఫలితంగా దగ్గు నుండి ఉపశమనం ఇస్తాయి.
 
ధనియాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయట. ధనియాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది.
 
ధనియాల కషాయం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు దూరమవుతాయి. ఈ కషాయం మహిళల్లో వచ్చే రుతుసమస్యలను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments