కరోనా కాలం: మునగాకు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:30 IST)
కరోనా కాలంలో మునగ ఆకులను తేలికగా తీసిపారేయకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి. 
 
ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది. మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇంకా గొంతులో ఏర్పడే మంటను ఈ ఆకులు తగ్గిస్తాయి.
 
ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments