Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల కషాయంతో థైరాయిడ్ తగ్గుముఖం, ఇలా చేస్తే...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (19:22 IST)
చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పలురకాల వ్యాధులు కూడా ఎదుర్కుంటున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే.. అధిక బరువు కారణంగా కూడా వస్తుంది.
 
బరువు విపరీతంగా పెరిగినప్పుడు శరీరంలోని అన్నీ ప్రదేశాల్లో వాపుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడభాగంలో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నుండి విముక్తి లభించాలంటే.. ఆయుర్వేదం ప్రకారం ఈ కషాయం తీసుకుంటే చాలంటున్నారు నిపుణులు.. మరి ఆ కషాయం ఏంటో ఓసారి తెలుసుకుందాం...

 
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 1 స్పూన్
త్రికటు చూర్ణం - అరస్పూన్
నీరు - 1 గ్లాస్

 
తయారీ విధానం:
ముందుగా ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీటిలో వేసి ఉదయాన్నే వడబోసి తాగాలి. ఇలా ప్రతిరోజూ గ్లాస్ ఈ కషాయాన్ని తాగితే థైరాయిడ్ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. అలానే ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగాలి. ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.

 
థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్ హోర్మోన్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ధనియాల కషాయం ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments