Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామకాయలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (23:31 IST)
విత్తనాలు వున్న పండ్లను తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ టొమాటో, జామ, బెండకాయ మొదలైన విత్తనాలను కలిగి ఉన్న ఆహారాన్ని మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విత్తనాలు రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచవు. రాళ్లు వివిధ రకాలు, ఉదాహరణకు, కాల్షియం రాళ్లు, యూరేట్ రాళ్లు, ఆక్సలేట్ రాళ్లు మొదలైనవి.

 
పండ్లు ఆరోగ్యకరమైనవి, మూత్రపిండాల వ్యాధి లేని రోగులు అన్ని పండ్లను తినవచ్చు, కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు తమ ఆహారంలో ఆపిల్, బొప్పాయి, బేరి, స్ట్రాబెర్రీలు, జామ, పైనాపిల్ వంటి తక్కువ పొటాషియం పండ్లను చేర్చుకోవాలి.

 
జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది., అంటే ఇది జీర్ణమై క్రమంగా గ్రహించబడుతుంది. గ్లూకోజ్ స్థాయి క్రమంగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో గొప్పగా పరిగణించబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

తర్వాతి కథనం
Show comments