Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారా?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (23:20 IST)
రక్తదానం చేయడానికి ముందు ఆరోగ్యంగా ఉన్నవారు, దానం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికారు. రక్తం దానం చేసినవారిని ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని, దానం చేసిన తర్వాత పండ్ల రసాలు త్రాగాలని వైద్యులు సిఫార్సు చేసినప్పటికీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వుండదు. ఎందుకంటే దానం చేసిన 48 గంటలలోపు, ఒక వ్యక్తి యొక్క రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుంది. ప్రధానంగా ప్లాస్మా పెరుగుదల ద్వారా, నాలుగు నుంచి ఎనిమిది వారాలలో, శరీరం కోల్పోయిన ఎర్ర రక్త కణాలన్నింటినీ భర్తీ చేస్తుంది.

 
రక్తదానం చాలా సురక్షితమైనది. చాలా మంది రక్త దాతలు ఆరోగ్య ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేసిన తర్వాత, వారి రక్తాన్ని తీసుకోవడం సురక్షితమని నిర్ధారించుకోవడానికి వారి రక్త గణనను తనిఖీ చేస్తారు. మినీ ఫిజికల్‌ని కలిగి ఉన్న తర్వాత 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వైద్యులు సూచించిన మేరకు మాత్రమే రక్తాన్ని తీసుకుంటారు.

 
కొంతమంది ఏడాదికి ఒకసారి మాత్రమే రక్తం ఇవ్వాలని అని అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదు. రక్త కణాలు తిరిగి పుంజుకున్న తర్వాత, 8 వారాల వరకు పడుతుంది. ఆ తర్వాత మళ్లీ రక్తదానం చేయడం సురక్షితమే. కనుక ప్రతి 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments