Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షపండ్లను తీసుకుంటే బరువు తగ్గుతారట...

ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వును ఏర్పడకుండా చూస్తుంది. నల్లద్రాక్షల్లో వుండే అడిపోస్ టిష్యూ.. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. అందుకే ప్రతి రోజ యాభై గ్రాముల ద్రాక్షను క్రమం తప్పక

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:59 IST)
ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వును ఏర్పడకుండా చూస్తుంది. నల్లద్రాక్షల్లో వుండే అడిపోస్ టిష్యూ.. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. అందుకే ప్రతి రోజ యాభై గ్రాముల ద్రాక్షను క్రమం తప్పకుండా తింటే ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్ష పండ్లు కొలెస్ట్రాల్ నిల్వలను బాగా తగ్గిస్తాయి. శరీర కణజాలాల్లోకి నేరుగా చొచ్చుకునిపోయే గుణం ద్రాక్ష రసానికి ఉంది. 
 
ద్రాక్ష పండ్లలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, సోడియం, డైటరీ ఫైబర్‌, ఏ, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లకు పక్షవాతం రాకుండా నిరోధించే గుణం కూడా ఉంది. ప్రత్యేకించి ఎరుపు తొక్కతో ఉండే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రుగ్మతలను కేన్సర్‌ వంటి వ్యాధులను అడ్డుకుంటాయి.
 
అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపే గుణం ద్రాక్షల్లో మెండుగా వున్నాయి. అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వాళ్లు రోజూ ద్రాక్ష పండ్లు తింటే కొద్ది రోజుల తర్వాత మాత్రల అవసరం లేకుండానే రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఉప్పు అతిగా తినే అలవాటు వల్ల వచ్చే అధిక రక్తపోటు కూడా ద్రాక్ష పండ్లు తింటే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments