Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (18:31 IST)
గర్భనిరోధక మాత్రలను బిడ్డలకు పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల పాలు తగ్గిపోతాయట. బిడ్డలకు తల్లి పాలు ఎంతో ముఖ్యమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ టాబ్లెట్ వాడటం వల్ల పాలు విషపూరితంగా మారుతాయట.
 
ఒకవేళ శృంగారంలో పాల్గొనాలనుకుంటే లూప్ వేయించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లూప్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. స్త్రీ కాన్పు అయిన ఆరో వారం నుంచి శృంగారంలో పాల్గొనవచ్చట. గర్భనిరోధక మాత్రలు వాడటం కంటే లూప్ వేయించుకుంటే రెండుమూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments