సగ్గుబియ్యం వడలు.. పిల్లలు లొట్టలేస్తూ తింటారు...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (17:21 IST)
పండుగ వచ్చిందంటే ఇంట్లోనే రకరకాల పిండి వంటలు, తినుబండారాలు తయారుచేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ చేసే వంటలే కాకుండా అప్పుడప్పుడు మార్చి మార్చి కొత్త వంటలు చేయడం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసిన వెరైటీస్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. కనుక ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
 
కావలసిన పదార్ధాలు..
సగ్గుబియ్యం-పావుకిలో
బంగాళదుంపలు- 3
పచ్చిమిర్చి-6
ఉప్పు- తగినంత
జీలకర్ర- టీ స్పూన్
కొత్తిమీర తురుము- కొద్దిగా
నూనె- వేయించడానికి సరిపడా
బియ్యంపిండి-2 టీ స్పూన్లు
వంటసోడా- చిటికెడు
 
తయారుచేసే విధానం...
సగ్గుబియ్యం ఓ గంట ముందే నానబెట్టాలి. తరువాత బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో సగ్గుబియ్యం, చిదిమిన ఆలూ, జీలకర్ర, పచ్చిమిర్చితురుము,ఉప్పు, బియ్యంపిండి, వంటసోడా, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ప్లాస్టిక్ కాగితం మీద నూనె రాసుకుంటూ వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

తర్వాతి కథనం
Show comments